ఇటీవల అనారోగ్యానికి గురయిన తెలంగాణ మాజీ సీ.ఎం. అయిన కే.సీ.ఆర్. ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. అక్కడ వైద్యులను కలిసి మాట్లాడి కే.సీ.ఆర్. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు.
తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగిందని వైద్యులు తెలిపారు. తదనంతరం ఆయన కే.సీ.ఆర్. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చేప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కే.సీ.ఆర్. త్వరలోనే యదావిదిగా నడుస్తారని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆయన అతి త్వరగా కోలుకుని మరలా ప్రజా సేవలో ముందుకు పోవాలని కోరారు.
తెలంగాణ మాజీ సీ.ఎం. ను పరామర్శించిన టీ.డీ.పీ. అధినేత…
![Chandrababu-Naidu](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Chandrababu-Naidu.jpg?resize=600%2C400&ssl=1)