News Political

తెలుగుదేశం – జనసేన సమన్వయ ప్రభావం..!

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం కొన్ని నియోజకవర్గాల్లో రసాభసగా ఉంటుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తోంది. అధికార పార్టీ నుంచి ఇరుపార్టీల సమన్వయం వైపు భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట వెంకటకృష్ణరాయపురానికి చెందిన వైఎస్‌ సర్పంచ్‌ గొల్లపల్లి సర్వేశ్వరరావుతో పాటు పంచాయితీ వార్డ్ మెంబర్స్, కన్వీనర్ పాటు పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ పరిణామంతో ఇరుపార్టీల సమన్వయంలో మరికొంత జోష్‌ పెరిగిందని స్థానిక నాయకులు చెబుతున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.