మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని టీ.డీ.పీ. అధినేత నారా చంద్ర బాబు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, గ్రామా, అర్బన్ నగర, డివిజన్, అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దుకానున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటన చేయబోతున్నామన్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైస్సార్సీపీ పార్టీకి కొమ్ము కాసిన వారిపై వేటు మొదలకానుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వారితో ఫోటోలు దిగి సోషల్ పోస్ట్ ఆధారంగా పార్టీ నేతలను తొలగించడం జరుగుతుందని తెలపారు