Andhra Pradesh

త్రాగు నీరు లేక అల్లడిన గిరిప్రదక్షణ భక్తులు…

WhatsApp Image 2023-11-27 at 7.56.20 PM (1)

అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షణ కు భక్తులు సుమారు లక్ష మంది పాల్గన్నారు. కానీ కనీస అవసరంమైన మంచి నీరు కూడా ఎక్కడ సరఫరా చెయ్యలేదు ఆవేదన వ్యక్తంచేశారు. భక్తులు గగ్గోళు పెట్టిన పట్టించుకోని ఏ.ఈ. గురవయ్య (బాబులు) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేతగాని కాంట్రాక్టు సిబ్బందికి ఏ.ఈ. పదవి ఇచ్చి దేవస్థానం పరువు తీశారని అన్నారు. దీనిపై ఇ.ఓ. రామ చంద్ర మోహన్ కు పిర్యాదు చేస్తామని గిరిప్రదక్షిణ పాల్గొన్నా భక్తులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం