ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఒక కార్యక్రమంలో భాదపడిన వీడియో ప్రపంచ వ్యా ప్తంగా వైరల్ అవుతుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలు ఉత్తరకొరియాపై ఆంక్షలను విదించడంతో ఉత్తరకొరియా పరిస్థితి బాగోలేదని పలు అంతర్జాతీయ కథనాలు అనుకుంటున్నాయి. పూట గడవడమే కష్టంగా ఉన్న దయనీయ పరిస్థితుల్లో ఉత్తరకొరియా ప్రజలు పిల్లలను కనడం తగ్గించేశారు. గత ఏడాది దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో 1.8 శాతా నికి పడిపోయిందని వెల్లడించింది.
జనాభా సంఖ్య తగ్గి పోతుండటంతో దేశాధినేత కిమ్ కు ఆందోళనకు గురయ్యారు.అందుకుగాను దేశ జనాభా రేటును పెంచ్చే విదంగా తగు చర్యలు తీసుకోవడానిక కిమ్ జాంగ్ ఉన్ దేశంలో ఉన్న తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేశాడు. ప్రస్తుతం ఉత్తరకొ రియా జనాభా 2.5 కోట్లు మాత్రమే.