Political

దొంగ పట్టాలు… దొంగ నోట్లతో మరోమారు సిద్దమయ్యారు…

WhatsApp Image 2024-04-20 at 7.41.42 AM

గతంలో దొంగ పట్టాలిచ్చి ప్రజలను మోసంచేసారని… తాజాగా దొంగ నోట్లో పంపిణీ తో ఓట్లు కొనుగోలు చేసి మరో సారి ఓటర్లను నట్టేట ముంచే పనిలో అధికార వైకాపా కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధి నిమగ్నమై య్యారని కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి , జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పంతం నానాజీ ఘాటు ఆరోపణలు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సి.హెచ్ కిషోర్ కి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అశేష ఆదరణ, జన స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.