మధ్యప్రదేశ్లోని చింద్వారా నియోజక వర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు ఇటీవల బీ.జే.పీ. లో చేరిన చింద్వారా మేయర్ విక్రమ్ అహకే ఆ రాష్ట్ర మాజీ సీ.ఎం. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అహకే చింద్వారా మొదటి గిరిజన మేయర్అంతేకాకుండా మాజీ కమల్ నాథ్ సహాయకుడు. ఆయన మాజీ సి.ఎం. చేత మేయర్ పదవికి ఎదిగారు. ఒక రాజకీయ పార్టీలో చేరిన వెంటనే నేను ఊపిరి పీల్చుకున్నాను అని ఆయన అన్నారు. విద్యా రంగమైనా, ప్రజలకు వైద్యం అందించాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా నకుల్ తోనే సాద్యమన్నారు. నియోజక వర్గాన్ని అభివృద్ది చేసేందుకు ఆయన నిరంతరం పనిచేస్తున్నారని, తన జీవితాన్ని అంకితం చేసారని అహకే అన్నారు.
నకుల్ నాథ్కు మద్దతు తెలిపిన విక్రమ్ అహకే…
![32-Nakul-Nath](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/32-Nakul-Nath.jpg?resize=300%2C500&ssl=1)