బాపట్ల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలం లో బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. అయితే తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా.. నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా అని రాసాడు. అది చూసిన టీచర్ భయంతో వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు.
నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా…!!
![maxresdefault (5)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/maxresdefault-5.jpg?resize=1280%2C700&ssl=1)