ముమ్మిడావరంలో జకుగుతున్న యువగళ పాదయాత్రలో టీ.డీ.పీ. అగ్ర యువ నేత నారా లోకేష్ నుకోనసీమ జిల్లా మాదిగ జే.ఏ.సీ. నేతలు కలిశారు. కోనసీమ జిల్లాలో ఒక స్తానాన్ని మాదిగలకు కేటాయించాలని మాదిగ ప్రతినిధులు వినతిపత్రాన్ని నారా లోకేష్ కు అందచేశారు. వై.సీ.పీ. ప్రభుత్వం రద్దుచేసిన దళితుల పధకాలను టీ.డీ.పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించాలని అన్నారు.
నారా లోకేష్ కు వినతీ పత్రాన్ని అందచేసిన మాదగ జే.ఏ.సీ. నేతలు…
![Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results.jpg?resize=1200%2C700&ssl=1)