Viral

నీటి కాలుష్య ఓవర్‌ఫ్లో సమస్యలపై ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ…

atishi-marlena_f84b5b1c-451f-11e8-a5d3-1ef93e3dfeed

మురుగు కాలువలు పూడిక తీయడం, నీరు కలుషితం కావడంపై వచ్చిన ఫిర్యాదులపై ఢిల్లీ నీటి మంత్రి అతిషి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 48 గంటల్లో స్వల్పకాలిక పరిష్కారాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. మురుగు కాలువలు పొంగిపొర్లడం, నీరు కలుషితం కావడం, నీటి పైప్‌ లైన్ లీకేజీలకు సంబంధించి గత 24 గంటల్లో పలు ఫిర్యాదులు అందాయని ఢిల్లీ జల్ బోర్డు చైర్‌ పర్సన్‌ అతిషి ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో తెలిపారు.

మురుగు పొంగిపొర్లడం, నీరు కలుషితం కావడం మరియు నీటి పైప్‌ లైన్ లీకేజీల గురించి ఢిల్లీ నలుమూలల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని ఆమె తెలిపారు. ఈ సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలని, వారంలోగా దీర్ఘకాలిక పరిష్కారాలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధాన కార్యదర్శికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.