డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం సీ.హెచ్. గున్నేపల్లి గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వై.సీ.పీ. పార్టీ ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మొదట ఆయన ప్రజ్వలన వెలిగించి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యకు ప్రాదాన్యతనిచ్చి ఈ నూతన పాఠశాలను నిర్మంచారన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి అప్పారావు, గొలకోటి వీరహను దుర్గా పద్మజ, గొలకోటి ఆంజనేయులు, నారాయణరావు, పెన్మెత్స చిట్టిరాజు, కోలా బాబ్ధి పాల్గొన్నారు.
నూతన పాఠశాల ప్రరంబోత్సవంలో పొన్నాడ సతీష్…
![maxresdefault (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/maxresdefault-1.jpg?resize=1280%2C700&ssl=1)