నేడు జార్ఖండ్లోని ఘట్శిలలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అయితే ప్రధాని సభకు సంబందించి భద్రతను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ర్యాలీ జరిగే ప్రదేశమైన మౌభందర్ ఫుట్బాల్ గ్రౌండ్లో భద్రతా ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరిలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిషోర్ కౌశల్, తూర్పు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిష్టాత్మకమైన జంషెడ్పూర్ లోక్సభ స్థానానికి మే 25న ఎన్నికలు జరగనున్నాయి.
నేడు జార్ఖండ్లోని ఘట్శిలలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ…
![5f6cabcdfc59b4272b945dd2939ffcff](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/5f6cabcdfc59b4272b945dd2939ffcff.jpg?resize=800%2C618&ssl=1)