రవాణాశాఖా మంత్రి పినిపే విశ్వరూప్కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను సమనస పంచాయితీ అధికారులు తొలగించడం వివాదానికి దారితీసింది. మంత్రి కార్యక్రమం ముగియకుండానే బ్యానర్లను ఎందుకు తొలగించాని పంచాయితీ సర్పంచ్ పి శ్యామ్ కుమార్ సంబందిత సిబ్బందిని నిలదీశారు. అయితే వారు పొంతనలేని సమాదానాలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికార పార్టీలో అంతర్గత రాజకీయ పరిణామాలకు ఇది తార్కాణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు
పంచాయితీ అధికారులపై సర్పంచ్ ఆగ్రహం
![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Amalapuram-RDO-Office.jpg?resize=700%2C540&ssl=1)