జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలక నిర్ణయన్ని ప్రకటించారు. ఆయన సమవేశంలో మాట్లాడుతూ… నేను, జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీనితో పిఠాపురంలోని జనసైనికులలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో అంతగా సత్తా చూపకపోగా పిఠాపురం నుంచి వంగా గీత అఖండ మెజారిటీతో విజయం సాధించింది. నేడు పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాన్ పోటీ చేస్తే లక్షకు పైగా మెజారిటీ ఉంటుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రకటనపై దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. తాను కూడా పిఠాపురం నుంచి బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఇది తాను సడెన్ గా తీసుకున్న నిర్ణయమని ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన…
![OIP (16)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIP-16.jpg?resize=600%2C450&ssl=1)