Exclusive

పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టిడిపి నాయకులు భేటీ…

WhatsApp Image 2024-03-27 at 3.36.48 PM

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎం.పీ., టి.డి.పి. నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ని కలిశారు.ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువా కప్పారు. ఈ సమావేశంలో మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు. తిరుపతి లోక్ సభ స్థానం బీ.జే.పీ. అభ్యర్థి వరప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.