జగ్గన్నతోట ప్రభల తీర్తం ప్రభలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, మామిడికుదురు, సఖీనేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు 120 గ్రామాల నుంచి ప్రభల ప్రతిమలను ఊరేగిస్తారు.