నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్ (NCERT) ఇండియా పేరు మార్చడం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఇకనుంచి ప్రింట్ చేసే ప్రతీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును ముద్రించనున్నట్లు తెలియజేసింది. ప్యానల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సభ్యులు ఇస్సాక్ తెలిపారు.
పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ముద్రించనున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్…
![th](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/th.jpg?resize=474%2C266&ssl=1)