News

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం

కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక రూపొందిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే బీ ఎల్ ఓ ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు.

ఇంటింటా ఓటరు వివరాలు సేకరిచడం వారి పేర్లను ఓటరు జాబితా లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మరికొంత మంది తమ నివాసాలను విడిచి దూరప్రాంతాలకు వెళ్ళిన వారిని గుర్తించి వారికి రిజిష్టర్ పోస్టల్ ద్వారా సమాచారం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫారం 6,7,8 అభ్యర్థనలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని అలాగే ఓటు నమోదు ప్రక్రియ లో జరిగిన పొరబాటు, తప్పులను సవరించి జనవరి 5 నాటికి ఓటు జాబితా ముద్రణ తయారు అవుతుందని అన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం