తూర్పూ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో సీతారామ ఆలయ వార్షకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వ్యాపారవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఉత్సవ కమిటీకి రూ. 40 వేల రూపాయిలు విరాళంగా అందించారు. అనంతరం స్వామివారిని దర్శంచినారు. తొలత గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పూల మాలలు వేసి షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక వేత్త పాపారావును సన్మానించిన గ్రామ పెద్దలు…
![17-alamuru1](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/17-alamuru1.jpg?resize=322%2C373&ssl=1)