Crime

పాస్టర్ మాటలలో ప్రాణాలు కోల్పోయిన 200 మంది…!!!

OIP (16)

కెన్యా దేశం లో వింత ఆచారంతో 200 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కెన్యాలో ఉన్న మెకంజీ చర్చ్ ఫాదర్ తీవ్రమైన ఆకలితో మరణించినవారందరూ పరలోకపు ప్రభువయిన యేసుకు కలిసే అవకాశం పొందుతారని ప్రచారం చేయడంతో వారందరూ తమ ప్రాణాలను త్యాగం చేసారు. కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజులుగా వెతికి 201 మంది మృత దేహాలను గుర్తించారు. ఒక్క రోజులోనే 22 శవాలను వెళికి తీసినట్లు అధికారులు తెలిపారు. చర్చ్ ఫాదర్ మాటలతో తన అనుచరుడు మరణించగా అతని శవాన్ని ఒక అడవిలో పాతిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణనలో 610 మంది కనిపించకుండా పోయినట్లు వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.