Political

పిఠాపురంలో బహిరంగ సభలో జనసేన అధినేత…

7055a336-cb75-4246-9210-122933df9111

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎం.పీ. లను చేతిలో పెట్టుకొని వై.సీ.పీ. ప్రజలను భయపెట్టింది అని అన్నారు. కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, అఘాయిత్యానికి గురైన సుగాలి ప్రీతి తల్లి బయటకు వస్తే ప్రాణాలను పణంగా పెట్టి బయటకు వచ్చానన్నారు. జనసేన పార్టీని ఒక్క ఎన్నికల కోసం స్థాపించలేదు. ఆంధ్ర ప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం స్థాపించానని ఆయన అన్నారు. ఒక తరం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.