పిఠాపురం వైఎస్సార్సీపీ పార్టీలోకి పిఠాపురం నియోజక వర్గం నుంచి పలువురు చేరారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సంఘ నాయకుడు వేణుం నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు వర్తకులకు మాజీ ఎం.పీ. వంగా గీత పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అత్యధిక మెజార్టీతో మళ్లీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన భాద్యత మన పైన ఉందని అన్నారు.
పిఠాపురం నుంచి వై.సీ.పీ. లోకి పలువురు చేరిక…
![WhatsApp Image 2024-03-20 at 9.26.02 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-9.26.02-AM.jpeg?resize=675%2C449&ssl=1)