Telangana

పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి…

pv

హైదరాబాద్ రాష్ట్రంలో నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. జ్ఞానభూమి వద్ద దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను నింర్వహించారు. ఈ క్రర్యాక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. పీ.వీ. నరసింహారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆయన భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రతిష్టను, కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటిచేప్పిన మహా మేధావని అన్నారు. ఈ కార్యక్రమానికి సీ.ఎం. రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితురులు పాల్గొని వర్ధంతి వేడుకలను విజయవంతం చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో