హైదరాబాద్ రాష్ట్రంలో నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. జ్ఞానభూమి వద్ద దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను నింర్వహించారు. ఈ క్రర్యాక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. పీ.వీ. నరసింహారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆయన భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రతిష్టను, కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటిచేప్పిన మహా మేధావని అన్నారు. ఈ కార్యక్రమానికి సీ.ఎం. రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితురులు పాల్గొని వర్ధంతి వేడుకలను విజయవంతం చేసారు.