పెద్దాపురం మండలం గోరింటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని క్రీస్తుసంఘం కృపానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్, ఆన్ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఉచిత మెగా కేన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్స్ రిక్కి గూటం, డాక్టర్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. సుమారు 500 మందికి వివిద రోగాలకు ఉచిత వైద్యాలు నిర్వహించి మందులను పంపిణీ చేసారు. ఈ కార్యాక్రమానికి ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్స్ రిక్కి గూటం, డాక్టర్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దాపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…
![OIP (8)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/OIP-8-1.jpg?resize=474%2C355&ssl=1)