జగ్గంపేట మండలం లో ఎ.డి.ఏ. డివిజన్ పరిధిలో వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆవగాహన కార్యాక్రమానికి రీజనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డరేటర్ అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రకృతి వ్యవసయం ఎలా చేయాలో ఈ సదస్సులో వారికి వివరించారు. స్థానిక గ్రామ సంఘం పరిధిలో ఉన్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పూర్తి స్తాయిలో చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని వాటికి సంబందించిన ప్రణాళికలు తీసుకోవాలని అన్నారు.
ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం…
![WhatsApp Image 2024-01-09 at 7.26.04 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-09-at-7.26.04-PM.jpeg?resize=1080%2C700&ssl=1)