Political

ప్రజలే చెబుతారు అభివృద్ది కోసం…

కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్‌ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్‌ పెంచడం ఇష్టంలేదని అపహాస్యం చేశారు. అందుకే చర్చకు రాదలచుకోలేదని వెల్లడించారు. నీలాంటి అజ్ఞానులతో మాట్లాడనని ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడలోని 43 డివిజన్‌ ప్రజలు అభివృద్దికోసం వివరిస్తారని వెల్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.