కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఘనంగా నిర్యహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. తొలత చినశంఖర్లపూడి నుంచి ప్రారంభించి పెదశంకర్లపూడి, లంపకలోవ గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వై.సీ.పీ. నేతలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృంద్ధి పై అవగాహన కల్పించి వచ్చే ఎన్నికల్లో మళ్లీ వై.ఎస్.ఆర్.సీ.పీ. నే గెలిపించాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, వై.సీ.పీ. నేతలు, కార్యక్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా దీవెన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే…!!!
![MLA](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/MLA.jpg?resize=758%2C414&ssl=1)