Viral

ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…

maxresdefault

 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది. వాలంటీర్లు, పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.