ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది. వాలంటీర్లు, పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…
![maxresdefault](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/maxresdefault.jpg?resize=379%2C520&ssl=1)