Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

IMG-20231114-WA0006

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని తొలగించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య విభాగానికి సహకరించాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.
IMG-20231115-WA0002
Exclusive

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో 22,000 కు చేరుకున్న దిశా ఆప్ రిజిస్ట్రేషన్….

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిశ మెగా డ్రైవ్ లో భాగంగా