తీర్ధయాత్రలకు బయలుదేరిన బస్సు నాయుడుపేట హైవే ఎన్ హెచ్చ్ 71 రోడ్డు పై బోల్తా పడింది. ఆ బస్సు బోల్తా పడడంతో వెంటనే అక్కడున్న పరిశర ప్రాంత వాసులు వచ్చి, బోల్తా పడిన బస్సులో ఉన్నవారిని భయటకు తీసి తదనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్తపోలవరం గ్రామానికి చేందిన 23 ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రయానికుల బస్సు బోల్తా పడి 23 మందికి గాయాలు…
![accident](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/accident.jpg?resize=474%2C315&ssl=1)