Education / Career

ప్రశాంత వాతవరణంలో నవోదయ ప్రవేశ పరీక్షలు…

WhatsApp Image 2024-02-10 at 4.08.35 PM

నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గానూ ప్రస్తుతం 8వ తరగతి, పడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యా శాఖధికారి వై. శివ రామ కృష్ణయ్య పర్యవేక్షణలో గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సెంటర్ లెవెల్ పరిశీలకులుగా వి. జగన్ మోహన్ రావు వ్యవహరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరానికి సంభందించి 9వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్డులకు నాలుగు సెంటర్ల లోనూ, ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరేందుకు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పెద్దాపురంలో రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఎం.ఈ.ఓ. శివ రామ కృష్ణయ్య మాట్లాడుతూ… అన్ని కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులంతా పరీక్షలు పూర్తిచేసారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన