బాపట్ల జిల్లలో తల లేని మృతదేహం కలకలం రేపింది. చీరాల మండలం ఈపూరుపాలెంలో ఓ వ్యక్తి కొత్త ఇంటికి అవసరమైన ఇసుక లోడ్ ను తీసుకొని వచ్చాడు. అయితే ఆ లోడు దించే సమయంలో అందులో నుంచి తల లేని ఒక మృతదేహం కింద పడింది. దానితో అక్కడున్నవారంతా భయానికి లోనయ్యారు. గుర్తుతెలియని వ్యక్తి శవమై కనిపించడంతో ఆ మృతికి ఇసుక మాఫియా నే కారణమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జరిగిన ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బాపట్లలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మృతదేహం…
![OIP (29)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/OIP-29-1.jpg?resize=880%2C586&ssl=1)