Exclusive

బిక్కవోలు మండలంలో నూతన టిడిపి కార్యాలయం…

t

తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మొదట తెలుగు దేశం పార్టీ సృష్టి కర్తయిన ఎన్.టీ.ఎర్. విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి జండాను ఎగరవేసారు. తదనంతరం రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం జనసేన మూకుమ్మడిగా విజయం సాదిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీ.డీ.పీ. కార్యకర్తలు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.