Bihar

బీహార్‌ ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని కలవనున్న జే.డీ.యూ. …

JDU

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌-యునైటెడ్‌ జే.డీ.యూ. ప్రతినిధి బృందం రానున్న కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తుందని, బీహార్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీపై తమ డిమాండ్‌ను వెల్లడిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి శనివారం తెలిపారు.

జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం చౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని కేంద్ర మంత్రి లల్లన్ సింగ్, జే.డీ.యూ. వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని పార్టీ ఎం.పీ. ల బృందం ప్రధాని మోదీని కలుస్తుందని చెప్పారు. అయితే ప్రధానిని ఎప్పుడు కలుస్తారో ఆయన వెల్లడించలేదు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2024-03-20 at 6.29.53 PM
Bihar

బీహార్ రాష్ట్రంలో భార్యభర్తలపై కాల్పులు…

బీహార్ రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. మోతిహారి లనే గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల పైన పొరిగింటిలో నివాసముంటున్న ఒక వ్యక్తి దాడి చేసి తన చేతిలో ఉన్న
BB1koYv7
Bihar

బీహార్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న జాన్ సూరజ్ పార్టీ…

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌లో కొత్త పార్టీలను నమోదు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.