Bihar

బీహార్ రాష్ట్రంలో భార్యభర్తలపై కాల్పులు…

WhatsApp Image 2024-03-20 at 6.29.53 PM

బీహార్ రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. మోతిహారి లనే గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల పైన పొరిగింటిలో నివాసముంటున్న ఒక వ్యక్తి దాడి చేసి తన చేతిలో ఉన్న తుఫాకీతో వారిని కాల్చాడు. దానితో భార్యభర్తలిద్దారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్తానిక పోలీసులు ఘనటా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. భాదితులు ఉపాధ్యాయుడు మధురేంద్ర కుమార్ వర్మ, అతని భార్యగా గుర్తించామని వారు తెలిపారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెళ్లడించారు. భూ వివాదమే ఈ ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చేప్పారని పోలీసులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

BB1koYv7
Bihar

బీహార్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న జాన్ సూరజ్ పార్టీ…

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌లో కొత్త పార్టీలను నమోదు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
nitish
Bihar

మెగా జాబ్ డ్రైవ్‌ను ప్రారంభించనున్న బీహార్ సీఎం…

రాష్ట్రంలో 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4.72 లక్షల పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. విద్యాశాఖలో