Hyderabad

బీ.ఆర్‌.ఎస్. లీడర్ కవితకు షాక్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు…

k-kavitha-114014480-16x9_0

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. నాయకురాలు కే. కవితను ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. గత వారం అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజులకు ఈ.డీ. రిమాండ్‌కు పంపిందని వెళ్లడించింది. అంతకుముందు రోజే ఆమెను కోర్టుకు తీసుకువెళుతుండగా కె. కవిత ఈ.డి. ని, ప్రభుత్వాన్ని హేళన చేస్తూ… ఇది మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని విలేకరులతో అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231111-WA0004
Hyderabad

నటుడు చంద్రమోహన్ మృతి

టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
OIP (6)
Hyderabad

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ కు అగ్నిప్రమాదం…

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అగ్నిప్రమాదానికి గురయ్యింది. అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ వెలువడ్డ