ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకావడంతో అమలాపురంలో రాజకియాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమలాపురం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. చింతా అనుదాధ భర్త టీ.ఎస్.ఎన్. మూర్తి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. దానితో అమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్బంగా బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఆయన పి.గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
బీ.జే.పీ. లోకి చేరిన అమలాపురం వై.సీ.పీ. ఎం.పీ భర్త…
![WhatsApp Image 2024-03-21 at 9.30.58 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-21-at-9.30.58-PM.jpeg?resize=269%2C275&ssl=1)