బెస్ట్ కెరీర్స్ ఇండియా, కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన 500 కు పైగా ఉద్యోగ అవకాశాలతో బెస్ట్ కెరీర్స్ ఇండియా ఆఫీస్, గాంధీనగర్ రైతు మార్కెట్ దగ్గర, నడురివారి వీధి, కాకినాడ నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తునారు.
జాబ్ మేళాలో పాల్గొనే కంపనీలు:
ఆక్సిస్ బ్యాంక్, ఒప్పో మొబైల్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కంపెనీలతో జాబ్ మేళా. పదోవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.టెక్, ఎం.బి.ఎ వరకు చదువుకొని 40 సం.లోపు స్త్రీ/పురుషులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు 10,000 నుండి 35,000 వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కలవు .
నిరుద్యోగ యువతీ, యువకులందరు ఈ లింక్ ద్వారా https://forms.gle/T7Ww6EDM5oRporYN8 అన్ లైన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని తేది: 05.03.2024 (మంగళవారం) ఉదయం 9.30 గంటల నుండి అభ్యర్థులు తమ RESUME లేదా బయో డేటా, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో బెస్ట్ కెరీర్స్ ఇండియా ఆఫీస్, గాంధీనగర్ రైతు మార్కెట్ దగ్గర, నడురివారి వీధి, కాకినాడ నందు హాజరు కావలెను.
పూర్తి వివరాలు కొరకు సంప్రదించండి :
7013807739
7569800086