తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…
![Janasena Pary HD logo](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/Janasena-Pary-HD-logo.jpg?resize=671%2C616&ssl=1)