Crime

టీవీ చానల్‌ మార్చమన్నందుకు భార్య పుట్టింటికి… భర్త ఆత్మహత్య

220_F_43158400_r3ftcwAYVvRm7VrK61HkBGjcNt0wickQ

తమిళనాడులోని తిరువళ్లూరు కడంబత్తూరులో భార్య నాటికల (టీవీ సీరియల్స్‌) పిచ్చిలో పడి భర్త చావుకు కారణమయ్యింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్లూరు కగంబత్తూరులో నిషా, ఆశీర్వాదం దంపతులు కొన్నేల్లుగా నివాశముంటున్నారు. భర్త ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నాటిక చూస్తుంది. ఆమె చూస్తున్న టీవీ ఛానల్ ను మార్చమని చెప్పడంతో ఆమె నిరాకించింది. దానితో వారిద్దరి మద్యా గోడవ మొదలయింది, అది పెరిగి పెద్దదవడంతో ఆ కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ పరిణామంతో డిప్రెషన్ కు వెళ్లిన ఆశీర్వాదం ఆత్మ హత్య చేసుకొన్నాడు. ఆమె తిరిగి ఇంటి వచ్చి చూసే సరికి భర్త శవమై కనిపించాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.