భారతదేశంలో గత 24 గంటల్లో 605 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫెక్షన్ యొక్క క్రియాశీల కేసులు సంఖ్య 3,643 కు తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం… దేశంలో గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయని వీటిలో కర్ణాటక మరియు కేరళ నుండి ఇద్దరు చొప్పున మరణించారని వెళ్లడించింది. మంగళవారం కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు అస్సాం నుండి మొత్తం ఆరు మరణాలు నమోదయ్యాయి.
భారతదేశంలో మరో కొత్త కోవిడ్ కేసులు నమోదు…
![hero-bg](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/hero-bg.jpg?resize=680%2C600&ssl=1)