భారతదేశంలో మొట్ట మొదటి బుల్లెట్ ట్రైన్ 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై కీలక వ్యాక్యలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబై విళ్లే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తికానుందని ఆయన చెప్పారు.
గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమాటర్ల దూరం వరకు సిద్ధమవుతుందన్నారు. కొవిడ్ పేండమిక్ ముందుతో పోలిస్తే
ఇప్పుడు కొత్త వరకు రైళ్ల సంఖ్యను, ఎక్స్ప్రెస్ సర్వీసుల సంఖ్యను పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ట్రాక్లపై వివిధ ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్ వ్యవస్థ, గజ్జ్ వ్యవస్థతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు వాటికి సంబందించిన అధికారులతో సమావేశం జరిగిందని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని చాప్పారు. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లుగా ఉంటుందని వెళ్లడించారు.
భారత్ కు రానున్న బుల్లెట్ ట్రైన్…
![OIP (13)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/OIP-13.jpg?resize=474%2C266&ssl=1)