Exclusive

భోగి రోజు కూడా నిరసనలో అంగన్ వాడీలు…

WhatsApp Image 2024-01-15 at 12.51.20 PM

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు న్యాయమయిన సమస్యలపై చేస్తున్న నిరసన సమ్మె 34 వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఎటువంటీ చార్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా భోగి రోజు కాకినాడ కలెక్టరేట్ ఎదుట డిమెండ్ లు నెరవేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తమ పై కక్షసాదింపు చర్యలు చేస్తుందని భోగి మంటలు వేసి ఆ రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అంగన్ వాడీలు సంక్రాంతి పండుగ చేసుకోకుంగా చేసారని అన్నారు. ఈ కార్యక్రమానికి విజయ సుబ్బలక్ష్మి, పరిపూర్ణ, కారెం వెంకటేశ్వరరావు, పి. అమూల్య, పార్వతి, రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.