రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు న్యాయమయిన సమస్యలపై చేస్తున్న నిరసన సమ్మె 34 వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఎటువంటీ చార్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా భోగి రోజు కాకినాడ కలెక్టరేట్ ఎదుట డిమెండ్ లు నెరవేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తమ పై కక్షసాదింపు చర్యలు చేస్తుందని భోగి మంటలు వేసి ఆ రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అంగన్ వాడీలు సంక్రాంతి పండుగ చేసుకోకుంగా చేసారని అన్నారు. ఈ కార్యక్రమానికి విజయ సుబ్బలక్ష్మి, పరిపూర్ణ, కారెం వెంకటేశ్వరరావు, పి. అమూల్య, పార్వతి, రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.
భోగి రోజు కూడా నిరసనలో అంగన్ వాడీలు…
![WhatsApp Image 2024-01-15 at 12.51.20 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-15-at-12.51.20-PM.jpeg?resize=1080%2C564&ssl=1)