పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మంత్రి తొలతగా భోగి కట్టెలను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబటి డేంన్సులు చేస్తూ, సందడి చేస్తూ స్తానికులతో కలిసి సరదగా గడిపారు. భోగి మంటలూ, ముగ్గులు, డేన్సులు అక్కడ ప్రజలను అలరించాయి.
భోగి సంబరాల్లో మంత్రి అంబటి…
![OIP (8)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/OIP-8.jpg?resize=474%2C284&ssl=1)