Exclusive

భోగి సంబరాల్లో మంత్రి అంబటి…

OIP (8)

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మంత్రి తొలతగా భోగి కట్టెలను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబటి డేంన్సులు చేస్తూ, సందడి చేస్తూ స్తానికులతో కలిసి సరదగా గడిపారు. భోగి మంటలూ, ముగ్గులు, డేన్సులు అక్కడ ప్రజలను అలరించాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.