మండపేట నియోజకవర్గ లో 10వ వార్డ్ సచివాలయం లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విచ్చాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలో అర్హులయిన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దుర్గారాణి, కోప్షన్ సభ్యులు రెడ్డ రాజబాబు, వై.సీ.పీ. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.