నిఘా వర్గాల సమాచారంతో అక్రమ మద్యం పై కడప జిల్లా పోలీసుల మెరుపు దాడులు చేశారు. గోవా నుంచి మద్యం మినీ లారిలో పెద్ద ఎత్తున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు – మైదుకూరు బైపాస్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా అక్రమ మద్యం తరలిస్తున్న 5 మంది నిందితులు ఒక మినీ లారీని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెళ్లడించారు. ఆ లారీలో దాదాపు 1252 బాటిల్ లు సీస్ చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ 12.52 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ కార్యాలయం లో వివరాలు వెల్లడించారు.
మంద్యం తరలిస్తున్న 5 మంది అరెస్ట్…
![WhatsApp Image 2024-01-31 at 12.34.28 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-31-at-12.34.28-PM.jpeg?resize=1280%2C700&ssl=1)