Viral

మణిపూర్‌లో పేలుడు… నిలిచిన 150 ట్రక్ లు…

th (17)

శక్తివంతమైన IED పేలుడు కారణంగా మణిపూర్‌లోని NH 2 వెంబడి కీలక ఘోరంగా వంతెన దెబ్బతింది. దాని కారణంగగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు అవసరమైన వస్తువులను తీసుకెళ్తున్న 150 ట్రక్కులు సేనాపతి జిల్లాలో నిలిచిపోయాయి. గుర్తుతెలియని దుండగులు శక్తివంతమైన IED పేలుడును ప్రేరేపించారు. ఈ ఘటన అర్ధరాత్రి 12.45 గంటలకు కాంగ్‌పోక్పి జిల్లాలోని కౌబ్రు లీఖా మరియు సపర్మీనా మధ్య వంతెనను దెబ్బతీసిందని ఒక అధికారి తెలిపారు. ప్రాన నష్టం జరగలేదని వారు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణమే అమలులోకి వచ్చేలా NH 2 వెంబడి సపర్మీనా మరియు కౌబ్రూ లీఖా మధ్య భారీ వాహనాల రాకపోకలను మణిపూర్ ప్రభుత్వం నిలిపివేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.