Political

మత్స్యకారులకు వలలు పంపిణీ…

WhatsApp Image 2023-10-13 at 5.10.36 PM

 

వేదాంత ఫౌండేషన్ ద్వారా ఎస్. యానం కు చెందిన సొసైటీ మత్స్యకారులకు వలలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వేదాంత ఫౌండేషన్ వారు సుమారు రూ 30 లక్షల వ్యయంతో 6.6 టన్నుల బరువు గల వలలను సమకూర్చడం జరిగిందని వాటిని ఎస్. యానం కు చెందిన 165 మంది సొసైటీ మత్స్య కారులకు స్థానిక క్యాంపు కార్యాలయం నందు పంపిణీ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ , ప్రజా ప్రతినిధులు చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.