జగిత్యాల పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వైష్ణవి పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది.ఆమె కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యింది. దానతో ఆమె పురుగు మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.
మద్దులపల్లి డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య… కారణమిదే…
![WhatsApp Image 2024-04-02 at 1.09.54 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-02-at-1.09.54-PM.jpeg?resize=1080%2C700&ssl=1)