కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ రైతుని భూ కబ్జాదారుడు కాళ్లు చేతులను కట్టి వేసి రైతును చంపడానికి ప్రయత్నించారు. సర్వే చేస్తుంటే భూమి ఎవరిది అయితే వారికే ప్రభుత్వ అధికారులు ఇస్తారు కదా మీది అన్నప్పుడు మరి సర్వే చేస్తుంటే ఈ విధంగా దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అన్ని అక్కడున్న తన బంధుమిత్రులు అడిడారు. దానితో ఆయన పై కూడా దుర్భాషలాడుతూ ఇష్టాను సారంగా మాట్లాడారు. రౌడీయిజం చేస్తున్న ఆ వ్యక్తి పైన తక్షణమే చర్యలు తీసుకుని ఆ రైతుకి న్యాయం చేయవలసిందిగా సంబంధిత అధికారులను వారు కోరారు.
మల్లవల్లి గ్రామం లో దారుణం…
![WhatsApp Image 2024-03-14 at 8.31.05 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-14-at-8.31.05-AM.jpeg?resize=1080%2C613&ssl=1)